- Advertisement -
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది.టీమిండియా బ్యాటింగ్ను విజయ్, ధావన్లు ఆరంభించారు. విజయ్ ఆచితూచి ఆడితే ధావన్ మాత్రం బౌండరీలతో మెరుపలు మెరిపించాడు.
ఈ క్రమంలోనే 87 బంతుల్లో ధావన్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు అఫ్గానిస్తాన్ బౌలింగ్ను ఓ ఆట ఆడుకున్న ధావన్ చివరికి లంచ్ బ్రేక్ ముందు అవుట్ అయ్యాడు.96 బంతుల్లో 107 పరుగులు చేసి ధావన్ వెనుతిరిగాడు .ఈ మ్యాచ్తో అఫ్గానిస్తాన్ క్రికెట్లోకి అడుగు పెట్టింది.