టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బర్త్డే వేడుకలు యావత్తు ఇండియా మొత్తం ఘనంగా జరిగాయి. టీమిండియా క్రికెటర్లు ధోని పుట్టిన రోజుని ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో ధోనితో పాటు ఆయన భార్య సాక్షి, కూతురు జీవా కూడా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో కోహ్లితో పాటు ఆయన భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ పాల్గొంది. మహేంద్ర సింగ్ ధోని బర్త్డే వేడుకలు పాల్గొన్న కెప్టెన్ విరాట్ కోహ్లి సతీమణి, నటి అనుష్కశర్మపై సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతోంది.
అనుష్కశర్మ ధోని వైపు కోపంతో చూస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనుష్కశర్మని చూస్తుంటే ముందుగా కేక్ కోహ్లికి తినిపించకుండా మరో వ్యక్తికి తినిపిస్తున్నాడు అని కోపంగా ధోని వైపు చూస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tumhey aaur kya Doon mai dil ke sivaay, tumko hamaari umar lag jaaye pic.twitter.com/q3fBPt6WRw
— Arun Pandey (@ArunPandey99) July 7, 2018