నంద్యాల ఉపెన్నిక వ్యవహారం కొత్త మలుపుతిరుగుతోంది.ఇన్నాల్లు పోటీ చేస్తామని ప్రకటించిన అఖిల ప్రియ ఇప్పుడు ఏకగ్రీవంవైపు మొగ్గు చూపుతోంది.వైసీపీ నుంచి తమ అభ్యర్తిని పోలీలో నిలుపుతామని జగన్ ప్రకటించడంతో్ భామా వర్గం డైలమాలో పడింది.తమ కుటుంబంనుంచే ఎవరినో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వైయస్ విజయమ్మద్వారా పావులు కదుపుతోంది.
{loadmodule mod_custom,GA1}
నంద్యాల ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తాజాగా … తన సోదరుడు బ్రహ్మానందరెడ్డి పోటీకి దిగుతాడని, ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించాలని కోరుతూ, ఏపీ టూరిజం మంత్రి భూమా అఖిలప్రియ, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ తల్లి విజయమ్మను కలిసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక సమాచారం లేనప్పటికీ, తన తల్లిదండ్రులతో వైఎస్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావించిన ఆమె, బ్రహ్మానందరెడ్డికి ఓ చాన్స్ ఇవ్వాలని విజయమ్మను అభ్యర్థించినట్టు సమాచారం. మరోవైపు టీడీపీనుంచి టికెట్ ఆశిస్తున్న శిల్పా వర్గం ….భూమా వర్గం మధ్య తీవ్రపోటీ నెలకొంది.చంద్రబాబు ఇద్దరి వర్గాల మధ్య రాజీ చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో బాబు పక్కన పెట్టారు.
{loadmodule mod_custom,GA2}
ఇప్పుడు అఖిల ప్రియే మొత్తం ఉప ఎన్నికకు సంబంధించిన భారాన్నంత తన మీద వేసుకొంది.కగా, ఇప్పటికే వైసిపి తరఫున తాను బరిలో ఉంటానని గంగుల ప్రతాప రెడ్డి చెప్పారు. మరోవైపు, నంద్యాల వైసిపి ప్లీనరీలో కర్నూలు జిల్లా నేతలు నియోజకవర్గ ఇంచార్జి రాజగోపాల్ రెడ్డి పేరును తెరపైకి తీసుకు వచ్చారుఇంకోవైపు, టిడిపి అధిష్ఠానం కూడా నంద్యాల బరిలో ఎవరుంటారన్న విషయమై ఎటువంటి ప్రకటనా చేయలేదు. సీటు తమ కుటుంబానిదే కాబట్టి తమకు అవకాశం ఇవ్వాలని భూమా కుటుంబం, పార్టీలో అనాదిగా ఉంటున్న తనకు అవకాశం ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబడుతుండటంతో నంద్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది.
{youtube}GDy1kHbqF-8{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related