ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పైకి కనిపించకపోయినా అంతర్గతంగా మాత్రం రసవత్తర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ప్రధానంగా ప్రతీ రాజకీయ పార్టీకి సినీగ్లామర్ అనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
టీడీపీకి సినీ గ్లామర్ గురించి చెప్పనక్కరలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి సినీ గ్లామర్ గట్టి విషయంలో బాబుకు గట్టి ఎదరు దెబ్బతగిలేలా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారనం ఏపీ యువ ఎంపీ గల్లా జయదేవ్ పై చంద్రబాబు ఆగ్రహిస్తున్నారు. చాలాకాలంగా రగులుతున్న ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్(ఏపీఓఏ) గొడవ నేపథ్యంలో ఆయనపై చంద్రబాబు ఫైరవుతున్నారు. ఆ సంస్థ పదవి నుంచి తప్పుకోవాలని గల్లా జయదేవ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.
{loadmodule mod_custom,GA2}
ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని ఏపీ కోల్పోవడంపై చంద్రబాబు కొంత ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది.వెంటనే గల్లా జయదేవ్ ను ఒలింపిక్ గ్రూప్ నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారిచేశారు.
ఇప్పటికే పవన్ కళ్యాన్ 2019 ఎన్నికల్లో బాబుకు హ్యాండ్ ఇచ్చారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా టీడీపీకి దూరంగా ఉంటున్నారు.ఇక మిగిలింది ప్రిన్స్ మహేష్ బాబు ఒక్కడే.అందులోనూ యువ ఎంపీ గల్లా జయదేవ్కు స్వయానా బావమరిది.అందుకే వచ్చే ఎన్నికల్లో మహేష్ బాబుతో ప్రచారం చేయించే విధంగా జయదేవ్కు బాబు బాద్యతలు అప్పజెప్పారు.అప్పటినుంచి జయదేవ్ పావులు కదుపుతున్నారు.గతంలో మమేష్ బాబును సంప్రదిస్తే చూద్దాంలే అన్నట్లు తెలిసింది.
{loadmodule mod_custom,GA1}
ఇప్పుడు చంద్రబాబు మాటలతో నొచ్చుకొన్నారు.దీంతో ఎన్నికల ప్రచారానికి మహేష్బాబును ఒప్పించేదిలేదని గల్లా జయదేవ్ వన్నట్లు సమాచారం. నాకన్నా సీఎం రమేషే ఎక్కువా అన్నట్లు సయాచారం. ఎన్నికల ప్రచారానికి ఉన్న ప్రిన్స్కూడా చేయివ్వడంతో ఇప్పుడు ఏంచేయాలో తెలియక జుట్టుపీక్కుంటున్నారంట.
{loadmodule mod_sp_social,Follow Us}