ఏపీ మంత్రి, నారాయణ విధ్యాసంస్థల అధిపతి పొంగూరు నారాయణ కొడుకు రొడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. నితీష్ రొడ్డు ప్రమాదానికి కారణమైన కారు.. జనసేన అదినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దే అని వార్తలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ కు కార్లు అంటే మాహా పిచ్చి ఏమైందో కానీ ఆమధ్య పవన్ కళ్యాణ్ ఒక కారు అమ్మారని ఒక వార్త భయటకు వచ్చింది కదా ఇప్పుడు ఆ కారు ఇదే అంటున్నారు. అయితే ఆ కారు పవన్ కారు కాదని సన్ని హిత వర్గాలు అంటున్నాయి. కానీ నిన్న ప్రమాదం జరిగిన కారును సందర్శించి పవన్ పడిన బాధ చూస్తుంటే అది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
{loadmodule mod_custom,Side Ad 1}
ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. గురువారం నాడు గ్రూప్2, ఇంజినీరింగ్ విద్యార్థులతో భేటీ అయిన పవన్ కల్యాణ్ ఈ వార్తలపై వివరణ ఇచ్చాడు. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు ఉపయోగించిన కారు నాది కాదు. దానిని వాయిదాలు కట్ట లేక అమ్మేసినట్టు తెలిపారు. నితీష్ వాడిన కారు నా కారు కంటే బెటర్ మోడల్ అని అఅన్నారు. నేను ఆ బెంజ్ కారుని ఇష్టపడి కొనుకున్నప్పటికి వాయిదాలు కట్టలేక దానిని అమ్మేసినట్టు పవన్ తెలిపారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}WoYRs31VzyA{/youtube}
Related