ఆంధ్రప్రదేశ్లో తెలుగు తమ్ముళ్ల దిగజారుడు రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జగన్కు వస్తున్న జనాధరన చూసి ఓర్వలేక బాబు అండ్ బ్యాచ్తోపాటు ఎల్లోమీడియా దిగజారుడు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ను ప్రత్యక్షంగా ఎదుర్కొలేక వైఎస్ కుటుంబంపై నీచ రాజకీయాలు చేస్తున్నారు.
ఇప్పటికే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించారని,లోటస్ పాండ్,బెంగులూరులో జగన్కు ఉన్న ప్యాలెస్ పై ఎల్లో మీడియా తప్పుడు ఎలాంటి తప్పుడు కథనాలను ప్రసారంచేసిందో అందరికీ తెలిసిందే. జగన్కు పెరుగుతున్న జనాధనను చూసి టీడీపీ శ్రేణుల్లో ఒటమి భయం మొదలైందని అందుకే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
{loadmodule mod_custom,Side Ad 1}
నెల్లూరు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన ఆనం బ్రదర్స్కు వైఎస్ కుటుంబం వల్లే రజాకీయంగా గుర్తింపు వచ్చింది. వైఎస్ పెట్టిన భిక్షతోనే ఆనం రామనారాయమన రెడ్డి మంత్రి కాగలిగారు. ఆనం బ్రదర్స్లలో ఒక రైన ఆనం వివేకానందరెడ్డి అన్నీ మరచి పోయి జగన్పైనే నీచమైన విమర్శలకు దిగారు. చంద్రబాబు మెప్పుకోసం జగన్ను చూస్తుంటే ఒంగోలు గిత్త సినిమాలో ప్రకాశ్ రాజుగుర్తుకొస్తున్నారని ఎద్దేవ చేశారు. మార్కెట్ యార్డుల్లో పగలంతా పనిచేసి రాత్రి కాగానే మందు కొట్టి నిద్రపోయే సీను గుర్తొస్తుందంటూ నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఆడంగి వెధవా, విశ్వాసం లేని కుక్కా అంటూ శాపనార్ధాలు పెడుతున్నారు.
అయితే నెటిజన్లు మాటల్లో వాస్తవం ఉంది. జగన్కు మద్యం అలవాటే లేకపోవడంతోపాటు… అలాంటి వ్యక్తులను తన దగ్గరికి కూడా రానివ్వడు జగన్. అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ దాడులు చేసినపుడు ఒక్క మందు బాటిల్కూడా దొరకలేదు. దీంతోనే అర్థ మవుతుంది జగన్ క్యారెక్టరేమిటో. తాగుబోతు అంటూ చేస్తున్న నీచమైన కామెంట్స్ తగవని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. జగన్పై ఎంత ఎక్కువగా దిగజారుడు విమర్శలు చేస్తె అది జగన్కే లాభమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలానే దిగజారి వ్యాఖ్యలు చేస్తె చివరికి టీడీపీ తన గొయ్యిన తానే తవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
{youtube}I3ehHCMviys{/youtube}
Related