- Advertisement -
చెక్బౌన్స్ కేసులో గురువారం బండ్ల గణేశ్ కోర్టుకు హాజరయ్యారు.
కోర్టు ఆదేశాల మేరకు పూచి కత్తు సమర్పించిన బండ్ల గణేశ్కు నాంపల్లి క్రిమినల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఆగష్టు 14కు వాయిదా వేసింది.
చెక్బౌన్స్ కేసులో గురువారం బండ్ల గణేశ్ కోర్టుకు హాజరయ్యారు.
కోర్టు ఆదేశాల మేరకు పూచి కత్తు సమర్పించిన బండ్ల గణేశ్కు నాంపల్లి క్రిమినల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఆగష్టు 14కు వాయిదా వేసింది.
© 2014 - 2026 Adya News. All Rights Reserved.
