- Advertisement -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి బ్యాడ్ టైమ్ అస్సలు బాగాలేదని అనిపిస్తుంది. ఎమ్మెల్సీగా గెలిచి సంతోషంగా ఉన్న రోజునే టీఆర్ఎస్ భవన్ లో అగ్నిమంటలు పుట్టాయి. ఆ తర్వాత అసెంబ్లీ వద్ద కారు ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా సురభి వాణిదేవికి కరోనా కరోనా బారినపడ్డారు.
కరోనా పరీక్షలు చేయించుకున్న ఆమెకు పాజిటివ్ అని వెల్లడైంది. ఈ విషయాన్ని సురభి వాణీదేవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల తనతో కాంటాక్ట్ అయిన వారు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని ఆమె సూచించారు.
ఐసోలేషన్ లోకి వెళ్లాలని సూచించారు. కరోనా భద్రతలు పాటించాలని.. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చాలా ఘోరంగా ఉందని.. ప్రస్తుతం తాను క్వారంటైన్ లో ఉంటున్నానని తెలిపారు.
దేవీ శ్రీ డ్యాన్స్ కి ప్రభుదేవ ఫిదా!