- Advertisement -
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపు కోసం నియమించిన కమల్ నాథ్ కమిటీ సమావేశం రసాబాసగా జాగింది. బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల కేటాయింపుపై ఈ సమావేశం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ కు సరైన ఉద్యోగులను కేటాయించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం జరుగుతున్న హాలులో ఎవరు ఏం మాట్లడుతున్నారో తెలియని పరిస్ధితి ఏర్పడింది.