Sunday, April 28, 2024
- Advertisement -

ఎపి ఉద్యోగ సంఘాల నేత వాగ్వాదం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపు కోసం నియమించిన కమల్ నాథ్ కమిటీ సమావేశం రసాబాసగా జాగింది. బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల కేటాయింపుపై ఈ సమావేశం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ కు సరైన ఉద్యోగులను కేటాయించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కమిటీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం జరుగుతున్న హాలులో ఎవరు ఏం మాట్లడుతున్నారో తెలియని పరిస్ధితి ఏర్పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -