- Advertisement -
తమిళ నటి రంజితకు వేధింపులు ఎక్కువైయాట, ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..నటి రంజిత తమిళ సినిమాల ద్వారా బాగానే ఫేమస్ అయింది. శబరిమలకు వెళ్లడానికి మహిళలు అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. శబరిమల అయ్యప్ప ఆలయ ప్రవేశానికి స్త్రీలను అనుమతించడాన్ని ఆమె వ్యతిరేకించారు. అయ్యప్ప ఆలయ ప్రవేశానికి ప్రయత్నించిన రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆమె సమర్థించారు.
దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువైయాట. ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంకొందరు ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని మీడియా ఎదుట వాపోయింది రంజిత.
- పూరీ జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ టీజర్ అవుట్
- ‘టాక్సిక్’ క్రేజీ స్పెషల్ వీడియో రిలీజ్..
- జాన్వీ కపూర్ పై ట్రోలింగ్.. జగపతి బాబు కీలక వ్యాఖ్యలు !
- నాగచైతన్య వృషకర్మ.. అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్!
- బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ విధ్వంసం!
- ‘పెద్ది’ వివాదం వేళ నటి అనసూయ సంచలన పోస్ట్..!
