సెల్ఫీలు అనేది ఈరోజుల్లో కామన్గా మారింది. సామాన్య ప్రజలు నుంచి సెలబ్రిటీల వరకు దీనికి బానిసలవుతున్నారు. పలువురు సినిమా హీరో, హీరోయిన్లు రకరకాలుగా సెల్ఫీలు దిగుతు తమ అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా వెరైటీ సెల్ఫీతో కనివిందు చేసింది హీరోయిన్ ఎమీజాక్సన్. తెలుగుచ తమిళ, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎమికి తగినన్ని అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లికి రెడీ అయింది. బిలియనీర్ జార్జి పనాయట్టుతో చాలాకాలం నుంచి ప్రేమలో మునిగితెలుతోంది ఎమీజాక్సన్.
త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగనుంది. అయితే ఎమీజాక్సన్కు సంబంధించిన సెల్ఫీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతగా ఈ సెల్ఫీలో ఏముందని అనుకుంటున్నారా..? ఏం లేదండీ …ఎమీ జాక్సన్ తన బెడ్ మీద పడుకుని మరి ఫోజిచ్చింది. తెల్లటి బెడ్ మీద, తెల్లటి బెడ్షీట్ కప్పుకుని మరి తన అందాలను దాచుకుంది ఎమీ. ఈ ఫోటోపై నెటిజన్లు రకారకలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఎమీ అందం దాచుకో, కాబోయే భర్తకు కాస్తా చూపించు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఎమీ జాక్సన్ సినిమాలతో నాటు కొన్ని సంస్థలకు అంబాసిడర్గా వ్యవహారిస్తుంది. ఎమీజాక్సన్ ని ఏనుగుల సంరక్షణ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల అందుకు సంబంధించిన కమర్షియల్ లోనూ నటించింది.
- Advertisement -
కాబోయే భర్తకు కూడా కాస్తా చూపించు..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -