Tuesday, May 21, 2024
- Advertisement -

ప్రభాస్ తో మహర్షి డైరెక్టర్

- Advertisement -

మహర్షి లాంటి పెద్ద సూపర్ హిట్ అందించిన తరువాత ఏ సినిమా చేయాలా అని వంశీ పైడిపల్లి ఆలోచిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ సమాచారం. తన ముందు రెండు మూడు ఆప్షన్స్ ఉనప్పటికి మహర్షి కి మించిన సక్సెస్ అందించాలి అంటే కాస్త ఆలోచించి అడుగులు వేయటం మంచిది అని వంశీ కి తన సన్నిహిత వర్గాలు సూచన చేసినట్టు అనిపిస్తుంది. ఈ దశ లో వంశీ ప్రభాస్ తో జతకట్టానున్నాడు అని మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంశీ పైడిపల్లి కి అడ్వాన్స్ ఇచ్చాడు అనే వార్తలు వస్తునప్పటికీ దాని పై ఇరు వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు.

అయితే తాజా సమాచారం మేరకు మున్నా తరువాత మరలా ప్రభాస్ తో పనిచేయాలి అనే ఉత్సాహాన్ని వంశీ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సాహో చిత్రం ఎలాగో ఆగస్ట్ 15 న విడుదల అవుతుండటం తో వచ్చే సంవత్సరం మొదటిలో ఒక కొత్త కథ తో ప్రభాస్ తో సినిమా మొదలు పెట్టాలి అని వంశీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒకటి రెండు సార్లు ప్రభాస్ ని కలిసిన వంశీ ఇదే విషయాన్ని ప్రభాస్ ముందు ఉంచాడు అట. అయితే ప్రభాస్ ఏం అనుకుంటున్నాడు అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -