Friday, May 17, 2024
- Advertisement -

యాంక‌ర్ ర‌ష్మికి కోపం వ‌చ్చింది…ఎవ‌రిమీద‌నో తెలుసా…?

- Advertisement -

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది రష్మి. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే..బుల్లితెరపై తన సత్తా చాటుతుంది రష్మి. హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో ప‌లు షాపింగ్ మాల్స్‌, మొబైల్ స్టోర్స్ ప్రారంభోత్స‌వాల‌కు ర‌ష్మి హాజ‌ర‌వుతోంది. మ‌రో ప‌క్క సినిమాల్లోనూ న‌టిస్తోంది.

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాటా)పై ర‌ష్మి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అమెరికాలో నాటా నిర్వహించే ఓ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారని ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ఈ విషయంలో తనని ఎవరు సంప్రదించలేదని, తన అనుమతి లేకుండా ఫొటో ఎలా వేస్తారని ప్రశ్నించారు.

నా ఫొటోలను వేయడం ఇదే మొదటి సారి కాదు. ఫొటోలు వేసేముందు అంగీకార పత్రాలను కూడా చెక్ చేయరా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -