Tuesday, May 14, 2024
- Advertisement -

జగన్ జీవితం పై అనురాగ్ కశ్యప్ సినిమా?

- Advertisement -

జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణం లో అతని మీద మీడియా లో వస్తున్న రిపోర్ట్స్ అంతా ఇంతా కాదు. జగన్ ని ముఖ్య మంత్రి గా అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకొని ఉంటె నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన స్థానం లో ఉండేది అని అందరూ భావిస్తున్నారు. అయితే చాలా మీడియా కథనాలు అన్నీ జగన్ గత పది ఏళ్ళు గా చేసిన ప్రయాణం లో ఎంతో డ్రామా ఉంది అని, అది సినిమా కథ కి ఏ మాత్రం తీసిపోదు అని అంటున్నారు.

ఒక మీడియా కథనమ్ లో చాలా క్లియర్ గా సోనియా గాంధీ చేసిన పరాభవం, ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి చూసిన ఎత్తు పల్లాలు అటు కల్పితానికి దూరం గా సినిమా కథ కి దగ్గరగా ఉన్నాయి అని రాయగా, ఈ కథనం బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దృష్టిలో పడింది.

అనురాగ్ కశ్యప్ కూడా దీని పై స్పందిస్తూ, ఇదే విషయం మీద సినిమా తీస్తే కచ్చితం గా బ్రహ్మాన్డమైన సినిమా అవుతుంది అని అన్నారు. ఆయన సీరియస్ గా తీసుకొని దీని పై సినిమా తీస్తే బాగుంటుంది కదూ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -