బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ ఓ పార్టీలో తప్పతాగి రచ్చ చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.పూర్తి వివరాల్లోకి వెళ్తే….హీరో రణబీర్ కపూర్ ఇచ్చిన పార్టీలో బాలీవుడ్ స్టార్స్ అంతా వచ్చి బాగా ఎంజాయ్ చేశారు.ఈ పార్టీకు వచ్చిన హీరోయిన్ కరీనాకపూర్ కాస్తా ఎక్కువుగానే డ్రింక్ చేసిందని తెలుస్తుంది.దీంతో ఆ పార్టీలో ఓవర్గా బిహేవ్ చేసి,అక్కడ ఉన్నవారికి చికాకు తెప్పించిందని సమాచారం. కరణ్ జోహార్ తో కలిసి రణబీర్ కపూర్ తన ఇంట్లో ఇచ్చిన పార్టీకి వెళ్లివస్తోందిలా. కళ్లు తూళిపోతున్నాయ్.. ఆ మత్తు తెలిసిపోతోంది.
లేట్ నైట్ పార్టీల దెబ్బ ఏమో! కళ్ల కింద గుంటలు తెలిసిపోతున్నాయ్.. పైగా వయసు మీద పడుతోంది.. అన్నిరకాలా బెబోలో తేడా తెలిసిపోతోంది.బాలీవుడ్లో జీరోసైజ్కు బ్రాండ్ అంబాసిడర్ అయిన కరీనా ఇలా చేయడం అందరికి షాక్కు గురి చేసింది. ఒక బిడ్డ తల్లి అయి ఉండి ఇలా చేయడం పట్ల ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.మరి ఇప్పటికైన కరీనా తన ప్రవర్తనను మార్చకుంటుందో లేదో చూడాలి.