- Advertisement -
హీరో గోపీచంద్ పంతం సినిమా టీజర్ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్కు తగ్గ యాక్షన్ కథతో పంతం సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ను చూస్తుంటే అర్థం అవుతుంది.ఈ సినిమాతో కె.చక్రవర్తి అనే కొత్త దర్శకుడు పరిచియం అవుతున్నాడు.
పంతం సినిమా గోపీచంద్ కెరీర్లో 25వ సినిమా కావడం విశేషం.ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తుంది. కె.కె.రాధామోహన్ పంతం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ,వచ్చే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.