Friday, May 3, 2024
- Advertisement -

నాగ‌ర్జున‌కి షాక్ ఇచ్చిన స‌మంత‌

- Advertisement -

హీరోయిన్ స‌మంత అక్కినేని ఇంటి కోడ‌లు అని అంద‌రికి తెలిసిందే.హీరో నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది స‌మంత.పెళ్లి త‌రువాత సినిమాల‌కు గుడ్ బై చెబుతుంద‌ని వార్త‌లు వినిపించిన వ‌రస సినిమాలు చేస్తు ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని తెలిపింది.ఇక పెళ్లి త‌రువాత‌ స‌మంత న‌టించిన సినిమాలు అన్ని హిట్లే.మ‌హ‌న‌టి,అదిరింది,అభిమాన్యుడు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్లుగా నిలిచాయి.ఇక తాజాగా ఆమె నాగ‌చైత‌న్య పక్క‌న మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.అయితే ఇన్నాళ్లు అన్న‌పూర్ణ బ్యాన‌ర్ మీద తెర‌కెక్కించే సినిమాల‌ను హీరో నాగ‌ర్జునే ద‌గ్గ‌ర ఉండి చూసుకుంటారు.కాని స‌మంత వ‌చ్చిన ద‌గ్గ‌ర నుండి అన్న‌పూర్ణ స్టూడియో మీద తెర‌కెక్కించే సినిమాల‌ను ఆమె ద‌గ్గ‌ర ఉండి చూసుకుంటుంది అని స‌మాచారం.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విడుదలవుతోన్న ‘చిలసౌ’ సినిమా ప్రమోషన్స్ లో కూడా అమ్మడి ఫింగరింగ్ ఎక్కువైందని టాక్.సుశాంత్ కు సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియో బయటకు రావడానికి కూడా సమంతనే కారణమని చెబుతున్నారు. స‌మంత రావ‌డంతో నాగార్జునకు విరామం దొరికినట్టుంద‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు భావిస్తున్నారు.చైతు సినిమాల విషయంలో కూడా సమంత ఇప్పటినుండే కేర్ తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని చైతు కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్ల‌డించాడు.అటు మామ‌య్య‌కు ఇటు భ‌ర్త‌కు ఇద్ద‌రి వ్య‌వ‌హారంలో స‌మంత బాగా ప‌ని చేస్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -