Thursday, May 9, 2024
- Advertisement -

శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ ఎంట్రీ ఎప్పుడంటే..?

- Advertisement -

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ఇప్పటికే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన దూసుకుపోతోంది. తొలి చిత్రం దఢక్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది జాన్వీ క‌పూర్‌. త్వ‌రాలో జాన్వీ క‌పూర్ చెల్లెలు కూడా త్వ‌ర‌లోనే సిల్వర్ స్క్రీన్ పై మెరువనుంది.

ఈవిష‌యం చెప్పింది ఎవ‌రో కాదు ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ వెల్ల‌డించారు. 2019లో బోనీకపూర్ రెండో కూతురు ఖుషీ కపూర్ కు అవకాశం ఇస్తున్నట్లు చెప్పాడు. ఖుషీ కపూర్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తుందో, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -