Wednesday, May 1, 2024
- Advertisement -

తెలుగు సినిమాలో మరొక ప్రభాస్ వచ్చేసాడు.

- Advertisement -

అలనాటి మేటి హీరో కృష్ణం రాజు కి వారసుడు గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు హీరో ప్రభాస్. ఇప్పుడు బాహుబలి దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అతను ఈశ్వర్ సినిమాతో అరంగేట్రం చేసి మొదటి సినిమా  తోనే హిట్ కొట్టేసాడు.

ఇప్పుడు ఈశ్వర్ సినిమాకి డైరెక్షన్ చేసిన జయంత్ సి పరాన్జీ గంటా శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో మరొక కొత్త ప్రభాస్ వస్తున్నాడు అని జయంత్ చెప్పడం విశేషం. రవితేజ కూడా ప్రభాస్ లాగా ఉంటాడు , ఆ లుక్స్ గానీ పర్సనాలిటీ గానీ రవితేజ మాదిరిగానే ఉండడం విశేషం.

ఇవాళ ఈ సినిమా షూటింగ్ ఉదయం రామానాయుడు స్టూడియో లో ఘనంగా మొదలు అయ్యింది. దగ్గుబాటి సురేష్ బాబు ఈ సినిమాకి క్లాప్ కొట్టి మొదలు పెట్టారు. గంటా తానే కెమెరా ఆన్ చేసి సినిమా స్టార్ట్ చేసారు. రాఘవేంద్రరావు గౌరవ దర్సకత్వం వహించారు. ఈ సినిమాకి అనూప్ రుబన్స్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -