- Advertisement -
ఈ రోజుల్లో ఏదోవిధాంగా వార్తల్లో నిలబడలి అనే ఆతృత ఎక్కువుగా ఉంటుంది. ఇది సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రెటిస్కే దీనికి అతీతులు కారు.రీసెంట్గా ఫెడ్ అవుట్ అయిన నటి… శ్రీదేవి మరణంపై కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది.నటి కస్తూరి శ్రీదేవి చనిపోయారు కాబట్టి ఆవిడ పాటలు సన్నివేశాలు వేస్తున్నారు ఒకవేళ సన్నీ లియోన్ కనక పోతే ఏం వేస్తారు అంటూ స్మైలీ ఏమోజి పెట్టి ట్వీట్ చేసింది. దీంతో ట్వీట్టర్ వేదికగా ఆమె మీద విరుచుకుపడుతన్నారు.
ఒకవేళ ఇదే కామెంట్ ఒక మగాడు చేసి ఉంటే మహిళా సంఘాలు ఎంత రచ్చ చేసేవో అని ఓ యువకుడు ప్రశ్నించాడు.సన్నీ లియోన్ కూడా మూములుగా ఈ స్థాయికి చేరుకోలేదని ఆమె వెనక కూడా చాలా భావోద్వేగంతో కూడిన కథ ఉంది అని మరో యువకుడు ప్రశ్నించాడు.