Tuesday, May 14, 2024
- Advertisement -

అల్లుడు సినిమా చూసిన మహేష్ తల్లి

- Advertisement -

సుధీర్‌బాబు, వామిఖ జంటగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ‘భలే మంచి రోజు’ చిత్రం ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా మంచి విజయం సాధించి  కలక్షన్‍లవైపు దూసుకుపోతుంది. అయితే మహేబాబు తల్లి ఇందిర ఈ సినిమా చూసారు. ఇందిర ఎక్కువగా బయటకు రారు.

ఎప్పుడైన వస్తే మహేష్ బాబుతో కలిసి వస్తుంటారు.’భలే మంచి రోజు’ చిత్తాని కృష్ణ కుటుంబ సభ్యుల కోసం  హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రత్యేకంగా షో వేశారు. ఈ సినిమా చూడాటానికి  కృష్ణ, విజయనిర్మల, వారి కుటుంబ సభ్యుల వచ్చారు. అలాగే మహేష్ బాబు తల్లి ఇందిర తన కూతురు పద్మావతితో కలిసి వచ్చారు.

ఇందిర బయటకు రావాడం చాలా తక్కువ కేవలం అల్లుడు సినిమా చూడాటానికి వచ్చారు.కృష్ణ కుటుంబ సభ్యుల అందరు కలిసి ఈ సినిమా చూసి సుధీర్‌బాబు నటనను మెచ్చుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -