ప్రపంచలో ఎక్కడ ఏం జరిగిన క్షణల్లో అందరికి తెలిసిపోతుంది.దీనికి కారణం మీడియా. ఇక సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తరువాత ఇది మరింత వేగం పంజుకుంది. సోషల్ మీడియాను వాడటంలో అందరికంటే ముందున్నారు నేటి తరం హీరోయిన్లు. ఇంకా చెప్పాలంటే సినిమాలలో కన్నా ఈ సోషల్ మీడియాలోనే ఎక్కువ గడిపేస్తున్నారు హీరోయిన్స్. గతంలో తమ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తమ లెటేస్ట్ ఫోటోలను మాత్రమే పోస్ట్ చేస్తుండేవారు.
కాని ఇప్పుడు ఆ పరిస్దితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాను ఎవరికి నచ్చనట్లు వారు వాడుకుంటున్నారు. కొద్ది రోజులు క్రితం సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి అందరు బహిరంగంగా మాట్లాడుకున్న సంగతి తెలిసింది. చాలామంది మహిళలు ఇండస్ట్రీలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఈ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమకు జరిగిన అన్యాయం గురించి తెలిపారు. అయితే దీనిలో చాలామంది పబ్లిసిటీ కోసమే ఇలా చెప్పారనే అప్పట్లో వచ్చాయి. తాజాగా ఈ లిస్ట్లోకి మరో హీరోయిన్ చేరిందని అంటున్నారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన జేమ్స్బాండ్ సినిమాతో హీరోయిన్గా పరిచియం అయింది సాక్షి చౌదరి.
ఈ పినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. అయినప్పటికి కొన్ని సినిమాలలో ఛాన్స్ వచ్చినప్పటి హిట్లు మాత్రం రాలేదు. ఆమె ఎంతలా అందాలు ఆరబోసిన ఉపయోగం లేకుండా పోయింది. కాని ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు రచ్చ చేస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కాని, సడన్గా ఓ వార్త చెప్పి పెద్ద సంచలనమే రేపింది. ఒక రాత్రి తమతో గడిపితే కోటి రూపాయిలు ఇస్తామంటున్నరంటు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. నా అందానికి ఆకర్షితులు అవ్వడం కామనే కాని , నేను అలాంటి దానిని కాదని చెబుతోంది ఈ భామ.దీనిపై నెటిజన్లు వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు.
చేతిలో సినిమాలు లేకపోతే ఇలాంటి ఆఫర్లే వస్తాయాని కొందరు కామెంట్ చేయగా..మరికొందరు వామ్మో కోటి కాస్తా ఎక్కువే అని కామెంట్స్ చేయడం విశేషం. ఏది ఏమైనప్పటికి సోషల్ మీడియాను ఇలా వాడటం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
వామ్మో ఒక్క రాత్రికి కోటి ఇస్తామంటున్నారట..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -