Saturday, April 27, 2024
- Advertisement -

ప్రభాస్ ని చూసి మురిసిపోతున్న జూనియర్ షకీలా !

- Advertisement -

బాహుబలి సినిమాతో దక్షిణ భారత దేశంలోనే కాక యావత్ భారత దేశ సినిమా పరిశ్రమలో అందరికీ పెద్ద హీరో అయిపోయాడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత మహింద్రా వారు స్వయంగా యాడ్ తీసుకున్నారు అతనే అర్ధం చేసుకోవచ్చు.

దాని తరవాత చాలా యాడ్ లే వచ్చాయి ప్రభాస్ కి. ఇప్పుడు ఇది కొత్త వార్త కాదు కానీ యశ్ రాజ్ వాళ్ల ధూమ్ సిరీస్ లో రాబోయే నాలుగో పార్ట్ లో విలన్ గా నటించేస్తున్నాడంటూ రెండు మూడు నెలల కిందట ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మన జనాలు కూడా అది నిజమే అని నమ్మేసి ‘వావ్’ అనుకున్నారు. ఈ వార్త ని తమిళ హీరోయిన్ , జూనియర్ షకీలా నమిత ఇన్నాళ్ళ తరవాత చూపించి నా ఫ్రెండ్ ప్రభాస్ ఎంత ఎదిగిపోయాడో అంటూ సంబరపడుతోంది. 

ఇద్దరూ కలిసి బిల్లా సినిమాలో పనిచేసినపుడు వారికి మధ్య సాన్నిహిత్యం స్నేహంగా మారింది లెండి. ఇన్నాళ్ళ తరవాత అది ఇంస్టా గ్రామ్ లో పోస్ట్ చేసి నమిత తెగ సంబరపడుతోంది.  నమితకు నిజంగానే ఇది రూమర్ అన్న సంగతి తెలియదా లేక తననెవరూ పట్టించుకోకపోవడం చూసి ఫీలై పబ్లిసిటీ కోసం చేసిన స్టంటా ఇది అని జనాలకు ఆశ్చర్యం కలుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -