Friday, May 17, 2024
- Advertisement -

అర‌వింద స‌మేత కలెక్ష‌న్లు డ్రాప్‌…ఎందుకో తెలుసా?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్,మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాం బినేష‌న్‌లో తెర‌కెక్కిన మూవీ అర‌వింద స‌మేత‌.భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా మొద‌టి ఆట నుంచే సూప‌ర్ టాక్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా మొద‌టి మూడో రోజులకే 100 కోట్లు సాధించి ఎన్టీఆర్ కెరీర్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

ఈ సినిమా తెలిక‌గా 200 కోట్లు క్ల‌బ్‌లో చేరుంద‌ని భావించారు.కాని సోమ‌వారం ఈ సినిమా క‌లెక్ష‌న్లు డ్రాప్ అయ్యాయి అని తెలుస్తుంది.చాలా చోట్ల వసూళ్లు పాతిక శాతానికి పడిపోయాయని అంటున్నారు. హైదరాబాద్ లో మార్నింగ్ షో ఫుల్ అయితే రూ.1.25 లక్షల గ్రాస్ వచ్చే ఓ మెయిన్ థియేటర్ లో సోమవారం ఉదయం 33వేల గ్రాస్ మాత్రం వచ్చింది.దసరా సెలవులు కాబట్టి సినిమా మళ్లీ పుంజుకొని తన సత్తా చాటే అవకాశం లేకపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -