బాలకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ కూమార్తె అయిన మంజులకు మధ్య గొడవలు అని అప్పట్లో వార్తలు వాచ్చాయి.కాని దీనిపై అటు నందమూరి కుటుంబం కాని ఇటు ఘట్టమనేని కుటుంబం కాని స్పదించలేదు.ఇప్పుడు ఈ విషయం ఎందుకు అనుకుంటున్నారా, ఏం లేదండీ మంజుల డైరక్టర్గా మారి ఓ సినిమా చేసింది.ఆ సినిమా ప్రామోషన్స్లో భాగంగా ఆలీతో ఓ షోలో పోల్గోంది మంజుల. ఆలీ షోలో ప్రశ్నలు అడుగుతు బాలకృష్ణకు మంజులకు మధ్య గొడవ ఏంటీ అని అడిగారు. దీంతో మంజుల ఓకింత కోపానికి లోనైన వెంటనే ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడు ఎందుకు అన్నారు.దీంతో ఆలీ ప్రజలకు తెలియాలి కదా మీ మధ్య గొడవలు లేవని మాకు తెలియదు అసలు ఏం జరిగిందో అని చెప్పుకొచ్చాడు.ఇంకా చేసేది ఏమీ లేక మంజుల ఏం జరిగిందో చెప్పింది.
బాలకృష్ణ హీరోగా మంజుల హీరోయిన్గా టాప్ హీరో సినిమా తీయాలి అని డైరక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అనుకున్నారు.సినిమా ఓపినింగ్ కూడా జరిగింది.కాని ఇక్కడే అసలు విషయం బయటపడింది.సూపర్ స్టార్ కృష్టకు తెలుగు హీరోలలో మరేవ్వరికి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అప్పట్లో సినీయర్ ఎన్టీఆర్ కన్నా కృష్టకే ఎక్కువ అభిమాన సంఘాలు ఉండేవి.మంజుల హీరోయిన్గా చేస్తున్నారని తెలుసుకున్నా కృష్ట అభిమానులు కోపంతో ఊగిపోయ్యారు.ఏకంగా అభిమానులు కృష్ట ఇంటికి వెళ్లి పెట్రోల్ క్యాన్లతో వెళ్లి మంజుల హీరోయిన్గా చేస్తే మేము ఇక్కడే పెట్రోల్ పోసుకొని చనిపోతామని బెదిరించారు అంటా!.దీంతో చేసేది ఏమి లేక మంజుల ఆ సినిమా నుండి తప్పుకున్నారు.మా అన్నయ్యలు సినిమా చేస్తే ఊరుకొరు అని అన్నారు మంజుల.నిజమే కదా కృష్ణని దైవంలా కొలిచిన అభిమానలు ఆయన కూతురుని హీరోయిన్గా చూడలేక ఇలా చేశారు.అంతేగాని బాలకృష్ణకు మంజులకు మధ్య ఎటువంటి గొడవలు లేవు.