- Advertisement -
పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో పెద్ద గొడవ జరిగింది.
ఎవరో పవన్ కళ్యాణ్ ప్లెక్సీలను చింపివేశారని అర్థరాత్రి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఈ ఆందోళనలతో అక్కడే ఉన్న స్థానికులు భయాందోళనలకు గురయ్యారని సమాచారం. పవన్ ఫ్యాన్స్ రోడ్డుపైనే ధర్నాకు దిగి అక్కడ ఉన్న ప్లెక్సీలన్నీ చింపేశారు. దీంతో పెద్ద రచ్చే జరిగింది. ఆ తరువాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు.
{youtube}zGgpu3N1U1k{/youtube}