Tuesday, May 21, 2024
- Advertisement -

పవన్ వ్యక్రిత్వాన్ని మొచ్చుకున్నారు!

- Advertisement -

టాలీవుడ్ లో పవన్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. పవన్ తన అభిమానుల కోసం ఏది చేయడానికి అయిన ముందు ఉంటాడు. అందుకే అభిమానులు పవన్ ఆ రేంజ్ లో ఇష్టపడుతుంటారు. అభిమానులే కాదు సినీ పరిశ్రమలో ఉన్న హీరోలు, అర్టిస్టులు పవన్ ను ప్రత్యేకంగా అభిమానిస్తుంటాడు. పవన్ కు కూడా అభిమానులు అన్న తనను ఇష్టపడే వారు అన్న అమితమైన ప్రేమ చూపిస్తుంటాడు. పవన్ ఈ రేంజ్ లో అభిమానులు ఉన్నారు అంటే అది అతని మంచితనమే.

అయితే ఇటివలే పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో వచ్చాడు. పవన్ తన మార్క్ కామీడి పండించిన సినిమా కథలో దమ్ము లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద నిరశపరిచింది. అయితే ఈ సినిమాకి పవన్ నిర్మత కూడా వ్యవహరించాడు. అయితే మామూలు గా ఏ సినిమాకి అయిన పని చేసిన అర్టిస్టులకి సినిమా పూర్తి అయిన కూడా మొత్తం డబ్బు ఇవ్వారు. అంటే 70శాతం వరకు ఇచ్చి సినిమా హిట్ అయ్యాక మొత్తం ఏమౌంట్ ఇస్తుంటారు. ఒక వేళ సినిమా ప్లాప్ అయితే మాత్రం ఆ మిగిత డబ్బు వస్తుందన్న నమ్మకం ఉండదు.

అర్టిస్టులు కూడా నిర్మాతను అడగలేరు. ఎందుకంటే సినిమా హిట్ అయితే అడుగుతారు. ప్లాప్ అయితే అప్పటికే నిర్మాత లాస్ లో ఉంటాడు కాబట్టి అతని అడగలేరు. కానీ పవన్ అలా కాదు తన సినిమాకి పని చేసిన ప్రతి ఒక్క అర్టిస్టులకు మొత్తం డబ్బు అందాలి అని సినిమా ప్లాప్ అయిన ప్రతి ఒక్కరిని తన ఇంటికి పిలిచి మరి వారికి రావాల్సిన మొత్తం డబ్బుని ఇచ్చారు. దీంతో సర్దార్ కు పనిచేసిన ప్రతి ఒక్కరు పవన్ వ్యక్రిత్వాన్ని మొచ్చుకున్నారు.

సినిమా ప్లాప్ అయిన కూడా బ్యాలెన్స్ ఎమౌంట్ ఇచ్చే నిర్మాతలు చాలా తక్కవ మంది ఉంటారు అని అంటున్నారు. అలాగే సర్దార్ సినిమాను భారీ మొత్తానికి పెట్టి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ల కోసం తన తర్వాత సినిమా హూషారు ను అతి తక్కువ మొత్తానికి వారికే అమ్మాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైన పవన్ మంచితనం చూసి అభిమానులు సంతోష పడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -