- Advertisement -
కోలీవుడ్లో పొంగల్ రేస్ రసవత్తరంగా మారింది.2018 సంక్రాంతికి ఒక్కేసారి నాలుగు ,అయిదు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.ఇందులో మూడు ప్రధాన చిత్రలు ఉండటంతో పోటి మరింత రసవత్తరంగా మారింది.సూర్య కీర్తీ సురేష్ నటించిన ‘తాన సేరంద కూటమ్’,విక్రమ్ తమన్నా ‘స్కెచ్’, ప్రభుదేవా ‘గులేబకావలి’, అరవింద్ స్వామి ‘భాస్కర్ ఒరు రాస్కెల్’, త్రిష ‘మోహిని’ చిత్రాలు విడుదలకి రెడీగా ఉన్నాయి.
వీటిలో మూడు చిత్రాలు ఒకే రోజు (జనవరి 12)న రాబోతున్నాయి. ఆ చిత్రాలే ‘తాన సేరంద కూటమ్’, ‘గులేబకావలి’, ‘భాస్కర్ ఒరు రాస్కెల్స. నిర్మాతలు చర్చించుకోని విడుదల తేదిని మారుస్తారో లేక ఒకే తేదిన వస్తారో చూడాలి. వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలుస్తుందో చూద్దాం.