Thursday, May 16, 2024
- Advertisement -

నిర్మాత గా కష్టాలు చెప్పుకుంటున్న పూరి

- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకుడి గా అందరికి పరిచయమే కానీ ఆయన ఇటీవల కాలం లో నిర్మాత గా కూడా మారిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే నిర్మాత గా ప్రస్తుతం పూరి అంత మంచి లాభాల బాట ఇంకా పట్టలేదు కానీ కష్టాలు మాత్రం చవిచూశాడు. మరీ ముఖ్యం గా ఇటీవలే చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా విషయం లో చాలా కష్టాలే ఎదురయ్యాయి అని పూరి మీడియా కి చెప్పుకొచ్చాడు.

అయితే పూరి జగన్నాథ్ ఈ విషయాలు చెప్తూ ఆ మధ్య తమ సినిమా కథ ని కొందరు లీక్ చేసి, అది తీసేయాలంటే డబ్బులు ఇవ్వాలి అని బెదిరించారని, వేరే ఒక వెబ్ సైట్ లో కూడా కథ ని పెట్టేసారు అని, అది కూడా తీయించడానికి కష్టపడాల్సి వచ్చిందని, నిర్మాత గా మారక ఇలా చాలా కష్టాలే చూసాను అని పూరి జగన్ చెప్పుకొచ్చాడు.

ఇస్మార్ట్ శంకర్ విషయం లో బిజినెస్ టేబుల్ ప్రాఫిట్ అయిందని అంతా చెప్తున్నారు కానీ సినిమా మాత్రం ఏ రేంజ్ లో ఆడుతుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు. ఏది ఏమైనా కొన్ని రోజులు అయితే గానీ ఈ సినిమా మీద ఒక క్లారిటీ రాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -