Tuesday, April 30, 2024
- Advertisement -

రేపు ఎందుకు ఈ రోజే సై అంటున్న ర‌కుల్‌

- Advertisement -

ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.తెలుగులో అగ్ర హీరోలంద‌రితోను హీరోయిన్‌గా న‌టించింది ర‌కుల్‌.బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికి తెలుగులోనే స్టార్ స్టేట‌స్ సంపాదించింది.కాని ఇప్పుడు తెలుగులో సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది.అయితే తాజాగా త‌న చేతిలో సినిమాలు లేకపోవ‌డంపై ర‌కుల్ స్పందించింది.

రేపటి శ్వాసను ఈ రోజు పీల్చలేం,అలాగే రేప‌టి ప‌నుల‌ను ఈ రోజు చేయ‌లేం..ఇప్పుడు చేయవలసిన పనులను గురించి మాత్రమే ఆలోచిస్తానంటుంది ర‌కుల్‌.రేప‌టి రోజున నా చేతిలో సినిమాలు లేక‌పోయిన భ‌యంగాని,అందోళ‌న గాని లేదంటుంది. సినిమాలు లేక ఖాళీగా ఉంటేనే, ఇలాంటి మాట‌లు వ‌స్తాయ‌ని కొంద‌రు ర‌కుల్‌పై కామెంట్స్ చేస్తున్నారు.ప్ర‌స్తుతం ర‌కుల్ త‌మిళంలో ఓ సినిమా చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -