Wednesday, May 8, 2024
- Advertisement -

కొత్త సినిమా కోసం ఇంట్లో పూజ చేసిన చ‌ర‌ణ్‌

- Advertisement -

రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. త‌న త‌రువాత సినిమా కోసం రెడీ అవుతున్నాడు.బోయ‌పాటి ద‌ర్శ‌కత్వంలో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు చ‌ర‌ణ్‌.ఈ సినిమా ప్రారంభం ఆ మ‌ధ్య జ‌ర‌గిన రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం ఈ రోజే(ఆదివారం) మొద‌లు కానుంది. ఈ నేప‌థ్యంలో రాంచ‌ర‌ణ్ ఈ ఉదయం ఇంట్లో పూజ చేసి కొత్త సినిమా సెట్ కు చేరుకున్నాడు. చెర్రీ పూజ చేస్తున్న ఫొటోను ఆయన భార్య ఉపాసన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఈ సినిమా రాంచ‌ర‌ణ్ కెరీర్‌లో 12వ సినిమాగా తెర‌కెక్కితుంది. రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న భర‌త్ అను నేను హీరోయిన్ కైరా అద్వానీ చేస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా చేస్తున్నాడు. మాస్ సినిమాల‌కు కేరాఫ్ అడ్రస్ అయిన బోయ‌పాటి ఈ సినిమాని కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా సినిమాగా తీస్తున్నాడ‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -