- Advertisement -
రంగస్థలం సినిమా తరువాత బోయపాటి శ్రీను డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రాంచరణ్ సనసన కియరా అద్వాని హీరోయిన్గా నటిస్తుంది. బోయపాటి సినిమా అంటూ ఫుల్ పవర్ ప్యాక్, ఊరా మాస్ సినిమా అని ఫిక్స్ అవుతారు.
అయితే రాంచరణ్తో తీయబోయే సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఓబ్రాయ్ విలన్గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కీలకమైన ఇంటర్వల్లో వచ్చే 2 నిమిషాల ఫైట్ కోసం ఏకాంగా 5 కోట్లు ఖర్చుపెడుతున్నారని సమాచారం.ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.