Tuesday, May 7, 2024
- Advertisement -

ఒక్కహిట్ వస్తే చాలు.. ఆ ముగ్గురికి పండగే

- Advertisement -

ఈవారం పోరులో టాలీవుడ్ నుంచి ఇద్దరు కోలీవుడ్ నుంచి ఒకరు వచ్చారు. ఆక్సిజన్ తో గోపీచంద్ నేనున్నానంటూ ముందుకు దూకితే… ఇంద్రసేనగా విజయ్ ఆంటోని దర్శనమిచ్చాడు. వీరిద్దరు చేసిన చిత్రాలు కథా పరంగా మంచి టాక్ తెచ్చుకున్నాయి. కాని కమర్శియల్ టాక్ ను తెచ్చుకోలేకపోయాయి.

అదే విధంగా జవాన్ తో సాయిధరమ్ తేజ్ తన తడాఖా ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కాని ఇక్కడ సినిమాకు ల్యాబ్ టాక్ ఏమాత్రం మంచిగా రాలేదని వినిపిస్తుంది. అంటే ఈవారం వచ్చిన ముగ్గురు హీరోలకు ఝలక్ తగిలినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఈ ముగ్గురు హీరోలు గత కొంతకాలంగా మంచి విజయం కోసం వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఆ విజయం గనుక దక్కితే… గోపీచంద్ ,విజయ్ ఆంటోని, తేజులకు బ్రేక్ వచ్చినట్లే. కాని అది అనుకున్నంత వీజీ అయితే కాదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -