Friday, April 26, 2024
- Advertisement -

విశాఖ లో పైరసీ గుట్టురట్టు అయింది

- Advertisement -

విశాఖ గాజువాకలో పైరసీ గుట్టురట్టు అయింది. కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కొత్త సినిమాలను పైరవీలు చేస్తున్న ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక వెయ్యి 330 సీడీలను స్వాధీనం చేసుకున్నారు.

పైరవీ చేసిన వాటిల్లో లోఫర్, సౌఖ్యం, జతకలిసే, బెంగాల్ టైగర్ తదిరత  కొత్త సినిమాలు ఉన్నాయి. నిందితులపై సెక్షన్ 63 కాపీ రైడ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా డీసీపీ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -