Wednesday, May 15, 2024
- Advertisement -

రంగ‌స్థ‌లం సినిమాను ఆపేసిన తెలుగు నిర్మాత‌ల మండ‌లి

- Advertisement -

రంగస్థలం సినిమా రాంచ‌ర‌ణ్ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా.అంత‌క‌ముందు రాంచ‌ర‌ణ్ సినిమాలలో మ‌గ‌ధీరనే హిట్ సినిమా.ఈ త‌రువాత వ‌చ్చిన సినిమాలు హిట్ కొట్టిన ఈ రేంజ్‌లో హిట్ మాత్రం కొట్ట‌లేదు.ఇప్ప‌డు ఈ సినిమాను ఆపేసే ప్ర‌యత్నాలు జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.కాక‌పోతే అది తెలుగు రాష్ట్రాల్లో కాదు.త‌మిళ‌నాడు రాష్ట్రంలో అధిక చార్జీలకు వ్యతిరేకంగా థియేటర్లు మూసివేసి నిరసన చేస్తున్నారు.

నిర్మాతల మండలి తమిళనాట తెలుగు సినిమాల్ని సైతం నిలిపివేయాలని తెలుగు నిర్మాతల మండలిని కోరింది.దీనిపై స్పందించిన తెలుగు నిర్మాతల మండలి తమిళనాడులో వచ్చే ఆదివారం నుండి ‘రంగస్థలం’తో పాటు అన్ని తెలుగు సినిమాల ప్రదర్శనను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -