Tuesday, April 30, 2024
- Advertisement -

పూన‌మ్ కౌర్‌ను ప‌వన్ గ‌ర్భ‌వ‌తిని చేశాడా..?

- Advertisement -

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వ‌రుస విమ‌ర్శ‌లు చేస్తునే ఉంది టాలీవుడ్ వివాస్పద న‌టి శ్రీరెడ్డి. గ‌తంలో కూడా సినీ ప్ర‌ముఖుల‌పై ప‌లు విమ‌ర్శలు చేసింది శ్రీరెడ్డి. తాజాగా శ్రీరెడ్డి ఓ యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీనిని ఆయుధంగా చేసుకుని మ‌రింత రెచ్చిపోతుంది శ్రీరెడ్డి. తాజా శ్రీరెడ్డి మ‌రోసారి జ‌న‌సే అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేసింది. ఇటీవ‌లే హీరోయిన్ పూన‌మ్ కౌర్‌కు సంబంధించిన ఆడియో టేప్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో లీక్ అయిన సంగ‌తి తెలిసిందే. దీని ఆధారంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ఇద్ద‌రు అమ్మాయిల పిచ్చోళ్ల‌ని తెలిపింది. ప‌వ‌న్ అయితే ఏకంగా పూన‌మ్ కౌర్‌ను గర్భ‌వ‌తిని చేశాడ‌ని చెప్పి పెద్ద వివాదానికే తెర‌లేపింది.

ఎవ‌రికి తెలియ‌కుండా పూన‌మ్‌కు వ‌చ్చిన క‌డుపును తీయించేశాడట ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఈ విషయం త్రివిక్ర‌మ్ కూడా తెలుసని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. ఈ విష‌యంలో పూన‌మ్ చాలా భాద‌ప‌డింద‌ట‌. అందుకే పూన‌మ్‌కు త్రివిక్ర‌మ్ అంటే అస్స‌లు నచ్చ‌ద‌ని తెలిపింది ఇక త్రివిక్ర‌మ్‌పై కూడా కామెంట్స్ చేసింది. హీరోయిన్ పార్వతి మెల్టన్‌ను త్రివిక్ర‌మ్ చాలా వేధించాడ‌ని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. త్రివిక్ర‌మ్ వ‌ల్లే పార్వతి మెల్టన్ కెరీర్ నాశ‌నం అయింద‌ని తెలిపింది. పవ‌న్, త్రివిక్ర‌మ్ ఇద్ద‌రు క‌లిసి అమ్మాయిల జీవితాల‌తో ఆడుకున్నార‌ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఒక్క మ‌హిళ కూడా ఓటు వేయ‌రాద‌ని పిలుపునిచ్చింది శ్రీరెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -