- Advertisement -
‘సమ్మోహనం హిట్తో మంచి జోష్లో ఉన్నాడు హీరో సుధీర్ బాబు.ఈ సినిమా ఇచ్చిన హిట్తో తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు సుధీర్ బాబు.తాజాగా ఆయన నటిస్తున్న ‘నన్ను దోచుకుందువటే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.
ఈ సినిమాను సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో సుధీర్ బాబు.ఈ సినిమాలో హీరోయిన్గా నాభా నటేశ్ నటిస్తుంది.ఇక సినిమా టీజర్ను త్వరలోనే విడుదల చేయనున్నారు.