Sunday, May 5, 2024
- Advertisement -

కోర్టుకు హాజరైన హీరో సుమంత్‌

- Advertisement -

చెక్‌ బౌన్స్‌ కేసులో హీరో నాగార్జున మేనల్లుడు, హీరో సుమంత్ కోర్టుకు హాజరయ్యారు.నరుడా..డో నరుడా సినిమాకు సంబంధించి సహ నిర్మాతలకు ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ కావడంతో మార్కాపురంలోని కోర్టులో చెక్‌బౌన్స్‌ కేసు నమోదైంది.

హీరో స‌మంత్‌తో పాటు ఆయ‌న చెల్లెలు సుప్రియ కూడా కోర్టుకు వచ్చారు.ఈ కేసుకు సంబంధించి వాయిదా కోసం వారు గురువారం హైదరాబాద్‌ నుంచి తమ న్యాయవాదులతో వచ్చి కోర్టుకు హాజరయ్యారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -