Wednesday, May 22, 2024
- Advertisement -

నాగార్జున కి షాక్ ఇచ్చిన మేనల్లుడు సుశాంత్

- Advertisement -

దశాబ్ద కాలం లో కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించిన అక్కినేని హీరో సుశాంత్ ప్రసుతం ఆటాడుకుందాం రా అనే సినిమా మీద తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. నాగార్జున కొడుకులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ ఫుల్ సపోర్ట్ ఇస్తూ స్పెషల్ సాంగ్ లో కూడా యాక్ట్ చెయ్యడం తో ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సుశాంత్.

టైం మిషన్ కాన్సెప్ట్ అది కామెడీ జానర్లో రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ చూస్తుంటే నిజంగానే సుశాంత్ హిట్ కొడుతున్నాడేమో అనిపిస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇతను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మనం సినిమాలో తాను కూడా ఉంటె బాగుండేది అని సుశాంత్ చెప్పడం విశేషం. అక్కినేని హీరోల సినిమా కాబట్టి సుశాంత్ నీ సుమంత్ లనీ కూడా తేసుకుని ఎదో ఒక పాత్రలో పెట్టి ఉంటే బాగుండేది అని చాలా మంది అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -