Thursday, May 2, 2024
- Advertisement -

టాలీవుడ్ హీరో రామ్ కు రూ. 200 ఫైన్ విధించిన అధికారులు..

- Advertisement -

యంగ్ హీరో రామ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ దర్శకత్వంలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న సినిమా వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చిత్రీకరణలో భాగంగా యూనిట్ సభ్యులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ లో పాల్గొంటున్నారు. సీన్ చిత్రీకరణలో భాగంగా రామ్ సిగరెట్ తాగడం జరిగింది. అయిే చార్మినార్ పర్యాటక ప్రాంతం కావడంతో… అక్కడ ధూమపానం నిషేధం.

ఈ విషయం తెలియక రామ్ అక్కడ సిగరెట్ కాల్చాడు. ఇంకే ముందు ఫొటో తీసిన పోలీసులు… రూ. 200 జరిమానా విధించారు.కోప్టా యాక్ట్ 2003 సెక్షన్ 4 ప్రకారం కీలక ప్రాంతాలైన కొన్ని చోట్ల ఓపెన్ గా దుమపానం చేయడం నిషేదం. అందుకే రామ్ కు ఫైన్ వేశారు పోలీసుల అధికారులు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెళ్లడయ్యి తెగ వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -