Tuesday, May 21, 2024
- Advertisement -

ప‌వ‌న్ వాళ్ల అన్న మాటే విన‌డు ..ఇంకా నా మాట వింటాడా?

- Advertisement -

మాట‌ల మంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అర‌వింద స‌మేత మ‌రో రెండో రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా త్రివిక్ర‌మ్ త‌న స్నేహితుడు,న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఆస‌క్తిక‌ర‌మైన వాఖ్య‌లు చేశారు.అజ్ఞాత‌వాసి ప్లాప్ ప‌వ‌న్‌తో పాటు నా త‌ప్పు కూడా ఉంద‌ని తెలిపాడు త్రివిక్ర‌మ్.ప‌వ‌న్‌కు మీరు ఏమైనా సలహాలు ఇస్తారా అని అడ‌గ్గా,సలహాలా.. భలేవారండీ. సలహాలు ఇచ్చేంత సీన్ ఉందా..?’ అని అన్నాడు.

నా స్క్రిప్ట్ లు రాసుకోవడానికే నాకు బద్ధకం ఎక్కువ. ఇక రాజకీయ ప్రసంగాలు ఎలా రాస్తాను. ఇక ప‌వ‌న్ రాజ‌కీయ‌ల‌పై కూడా స్పందించారు.ప‌వ‌న్ రాజ‌కీయ‌ల‌లోకి వెళ్లే స‌మ‌యంలో మీకు ఏమైనా చెప్పారా? అని అడ‌గ్గా…ప‌వ‌న్ వాళ్ల అన్న‌య్య చిరంజీవికే ఏం చెప్పారు ,ఇంకా నాకేం చెబుతారు.ప‌వ‌న్ వాళ్ల అన్న‌య్య మాటే విన‌డు.ఇంకా నేను చెబితే వింటాడా ఏంటీ? అని ప‌వ‌న్ వ్య‌క్తిత్వం గురించి చెప్పుకొచ్చారు త్రివిక్ర‌మ్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -