- Advertisement -
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, రాజస్థాన్లో బీజేపీ గెలుస్తుందని తెలిపాయి.
ఇక తెలంగాణలో పలు సర్వేలు కాంగ్రెస్, కొన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తాయని వెల్లడించాయి. సీఎన్ఎన్-న్యూస్ 18 అంచనా ప్రకారం బీఆర్ఎస్ 48,కాంగ్రెస్+ 56,
బీజేపీ+ 10,ఎంఐఎం 05 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. ఆత్మ సాక్షి అంచనా ప్రకారం బీఆర్ఎస్ – 58-63,కాంగ్రెస్+ – 48-51,బీజేపీ – 07-08,ఇతరులు – 07-09 గెలుస్తాయని వెల్లడించింది.
థర్డ్ విజన్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం…బీఆర్ఎస్ 61-68,కాంగ్రెస్+ 34-10.,బీజేపీ+ 03-05,ఇతరులు 05-08 వెల్లడించగా పొలిటికల్ గ్రాఫ్ అంచనా ప్రకారం బీఆర్ఎస్ – 68 కాంగ్రెస్+ – 38,బీజేపీ+ – 05, ఇతరులు – 08 వెల్లడించాయి.