Wednesday, May 15, 2024
- Advertisement -

చిరంజీవిని తన కాంపౌండ్ నిర్మాతలు ఎందుకు వదిలేస్తున్నారు..

- Advertisement -

నిన్నటి వరకూ వాళ్ళంతా చిరు ఆస్థాన నిర్మాతలు.ఒకవిధంగా చెప్పాలంటే చిరంజీవి ద్వారానే వాళ్లు ఓ రేంజ్ కు ఎదిగారు.వాళ్లే ఠాగూర్ మధు,ఎస్వీ ప్రసాద్.

అదేంటో ఉన్నట్టుండి వాళ్లు మహేష్ తో సినిమా చేస్తుండడం అందరినీ ఆశ్చర్య పరిచింది.చేస్తే గీస్తే మెగా కాంపౌండ్లో ఏదో ఒక హీరోతో చేయాలి గాని ఇలా పక్కదోవ పట్టడం ఎంత వరకు కరెక్ట్ .ఇదే ఇపుడు చిరంజీవి,రామ్ చరణ్ లను ఆలోచింప చేస్తోంది.

అది కూడా మహేష్ తో ఏకంగా వంద కోట్ల బడ్జెట్ తో సినిమా అని తెలిసాక  మ్యాటర్ మరింత సీరియస్ అయిపోయింది.దీనంతటికి కారణం గతంలో మాదిరిగా ఇపుడు మెగా నిర్మాతలకు అల్లు అరవింద్ అండదండలు ఉండడం లేదని అందుకే వారు వెళ్లిపోతున్నారని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -