నేను శైలేజా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమా పెద్ద హిట్ సాధించడంతో ఇప్పుడు ఈ భామకి మంచి మంచి అవకశాలు వస్తున్నాయి. రీసెంట్గా తమిళంలో టాప్ హీరో విజయ్ సరసన ఓ సినిమాలో కీర్తి ఎంపికైయింది. తెలుగులోను టాప్ హీరోల సినిమాల నుంచి అవకశాలు వస్తున్నాయట.
ఇక మురుగుదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిచనున్నారు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్గా కిర్తీ అయితే బాగుంటుందని అనుకున్నారట. సో మురుగుదాస్ నుంచి ఛాన్స్ రావాడంతో కిర్తీ వేంటనే ఓకే అనేసిందట.
ఇదే సినిమాలో కిర్తీతో పాటు మరీ టాప్ హీరోయిన్ కూడా నటించనుందట. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం వేగాంగ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కాంప్లీట్ అయ్యాక మురుగదాస్ సినిమాలో నటించనున్నాడు మహేష్. మహేష్ పక్కన ఆఫర్ రావాడంతో కీర్తి చాలా అనందంగా ఉందట.