Saturday, May 18, 2024
- Advertisement -

రోజుకి ల‌క్ష అయితే ఓకే అంటున్న భామ‌!

- Advertisement -

శ్వేతా మీనన్.. రతీ నిర్వేదం’ సినిమాతో క‌ర్ర‌కారుకు నిద్ర లేకుండా చేసింది. త‌క్కువ సినిమాలే చేసిన త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది.అయితే తాజాగా ఈ భామ వార్త‌ల్లో నిలిచింది.శ్వేతా మీనన్ మలయాళం ‘బిగ్‌బాస్‌’లోకి ఎంట్రీ ఇచ్చింది.మళయాళం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది సెలబ్రిటీల‌కు పారితోషికాలు భారీగా ఇస్తున్నట్లు స‌మాచారం.

ముఖ్యంగా హాట్ అందాలతో కైపెక్కించే నటి శ్వేతా మీనన్‌కు రోజుకు రూ.లక్ష చొప్పున చెల్లించేందుకు నిర్వాకులతో ఒప్పందాలు జరిగినట్లు మల్లువుడ్ వర్గాలు తెలిపాయి.మలయాళ బిగ్‌బాస్‌కు మోహన్‌లాల్ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -