Friday, May 17, 2024
- Advertisement -

దాసరి మృతి.. మోహన్ బాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు

- Advertisement -
naga babu shocking commenties mohan babu

తెలుగు సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చిన.. ఎలాంటి వివాదం వచ్చిన.. ఈ సమస్యకు పరిష్కారం చెప్పగల పెద్దవారు సమర్థుడు గురువుగారు మాత్రమే అంటూ దాసరి నారాయణరావు ఇంటి వైపు నడిచారు. ఎన్నో సంవత్సరాలు గా దాసరి నారాయణరావే పరిశ్రమకు పెద్ద దిక్కుగా కొనసాగారు. అయితే దాసరి మరణం తెలుగు సినీ పరిశ్రమను ఒక్కసారిగా కుదిపేసింది.

{loadmodule mod_custom,Side Ad 2}

రేపు ఏదైనా సమస్య వచ్చినా.. ఏదైన వివదాం వచ్చిన.. దగ్గరుండి అందరికీ న్యాయం జరిగేలా పరిష్కరించగలిగే పెద్ద ఎవరు..? అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిణామాల క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాసరిగారు ఉన్నంత వరకు ఏ లోటు తెలియనివ్వలేదు. ఎన్నో సమస్యలను దాసరి గారు చాకచక్యంగా పరిష్కరించారని నాగ బాబు తెలిపారు.

{loadmodule mod_custom,Side Ad 1}

దాసరి నారాయణరావు మృతితో ఏర్పడిన లోటు ఎవరూ తీర్చలేనిదని, అయినప్పటికీ, చిత్ర పరిశ్రమలో వచ్చే సమస్యలను భుజాన వేసుకుని వాటిని పరిష్కరించేందుకు మోహన్ బాబు వంటి పెద్దలు ఉన్నారని చిరంజీవి సోదరుడు నాగబాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. ఇంతకాలం పరిశ్రమలో మాకు ఏ సమస్య వచ్చిన దాసరి గారికి ఒక్క మాట చెబితే చాలు.. ఆయన పనులు కూడా ఆపేసి.. పరిష్కరించేందుకు కృషి చేసే గొప్ప మనసు దాసరి గారికి ఉందని నాగబాబు చెప్పారు. 

{youtube}PBx9sdYZDy8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అనుష్కను ఆ విషయంలో బాగా ఏడిపించిన నాగార్జున..
  2. నాగబాబును వాడుకుంటున్న అనసూయ.. అందుకే అవన్నీ..?
  3. అనుష్క కి ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణం నాగార్జునే
  4. వామ్మో.. నాగబాబు,రోజా మరి దిగజారి.. ఈ పనులు అవసరమా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -