Friday, April 26, 2024
- Advertisement -

నీది నాది ఒకే కథ అంటున్న ధ‌నుష్‌

- Advertisement -
  • నీది నాది ఒకే కథ సినిమా రీమేక్‌లో నటించనున్న త‌మిళ్ హీరో

శ్రీవిష్ణు నటించిన నీది నాది ఒకే కథ సినిమాకు మంచి ప్ర‌శంస‌ల‌తో పాటు క‌లెక్ష‌న్స్ కుడా బాగానే ఉన్నా యి. ఇప్పుడు ఈ చిత్రం త‌మిళ్‌లోకి రీమేక్ కానుంది.ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను సొంతం చేసుకొన్నట్టు సమాచారం.ఇందులో హీరోగా ధ‌నుష్ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.శ్రీవిష్ణు చేసిన ఈ క్యార‌క్ట‌ర్ ధ‌నుష్ చేస్తే చాలా బాగుంటుంద‌ని చిత్ర యూనిట్ ఆశిస్తుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -