Wednesday, May 15, 2024
- Advertisement -

ఫస్ట్ టైం కేసుపై మాట్లాడిన పూరి భార్య.. ఇలా జరగడానికి కారణం ఆమెనే..?

- Advertisement -

పూరి జగన్నథ్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చాలా సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించాడు. అయితే పూరి, హీరోయిన్ మధ్య స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అయితే పూరి భార్య కొన్ని రోజులుగా కోపంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆమె ఆ హీరోయిన్ పై స్పంచారు. పూరి భార్య లావణ్య ఇలా చెప్పుకోచ్చిందని సమాచారం.. తన భర్త డ్రగ్స్ వివాదంలో చిక్కుకోచడానికి కారణం చార్మీనే అని అన్నారు.

డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్లాంతా పూరి సర్కిలే కావడంతో ఈ ఉచ్చులో ఎక్కువగా చిక్కుకున్నది ఆయనే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ దీనిపై పూరి భార్య లావణ్య వర్షన్ మరోలా ఉంది. తన భర్త డ్రగ్స్ కేసులో ఉండటానికి కారణం ఛార్మినే అని.. పూరి భార్య లావణ్య మండిపడింది. ఇదే సంగతిన్ని.. మీడియా ప్రతినిధులతో చెప్పినట్లు తెలుస్తోంది. పూరి సినిమాలు ప్లాప్ అవ్వడానికి, అర్ధికంగా ఇబ్బంది పడటానికి కారణం చార్మీనే అని ఆమె వాపోయినట్లు సమాచారం.

పూరి డ్రగ్స్ కేసులో ఇరుకోవడానికి ఛార్మి ఎలా కారణమైంది అనే ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఆమె తన సన్నిహితులకు వివరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు డ్రగ్స్ బిజినెస్ ను విస్తరించాడానికే పూరీని ఛార్మి వాడుకుంటుందని, ఆమె మాయలో పడి తన భర్త ఈ విషయాన్ని గ్రహించడం లేదని లావణ్య ఆందోళన చెందుతున్నారట. పురికి.. ఛార్మి దగ్గర అయినప్పటి నుండి.. పూరి పరిస్థితి ఇలా అయిందని చివరకు డ్రగ్స్ కేసులో ప్రధాన ముద్దాయిగా మిగిలి పోవాల్సి వచ్చిందని లావణ్య ఆవేదనను వ్యక్తం చేస్తోందట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -