Saturday, April 27, 2024
- Advertisement -

ఒక్కడు సరిపోడు.. ఇద్దరు కావాలి అంటున్న లక్ష్మి!

- Advertisement -

2005లో వెండి తెరకు పరిచయమైన రాయ్ లక్ష్మి తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లో వరస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ లో ఐటమ్ సాంగ్ లో చిందులేసిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు మెగాస్టార్ ని కూడా వదలనంటుంది.

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఖైదీ నంబర్ 150. వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో లక్ష్మీరాయ్ చిరుతో కలిసి ఓ ఐటమ్ సాంగ్ లో చిందేయనున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. రాంచరణ్ నిర్మిస్తున్న ఖైదీ నంబర్ 150 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ నందిస్తున్నాడు.

చూస్తుంటే హీరోయిన్ లా నటించడం కన్నా ఇలా ఐటమ్ సాంగ్స్ లో ఆడిపాడి మంచి పేరు సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుంది లక్ష్మి. ఇప్పుడు పవన్ ఒక్కడు సరిపోడు.. చిరు కూడా కావాలి అంటున్న ఈ చిన్నది.. రేపు రేపు ఇంకేంతమందితో ఐటమ్ సాంగ్స్ లో కనిపిస్తుందో వేచి చూడాలి.

Related

  1. మంచు లక్ష్మి గురించి ఎవరికి తెలియాని నిజాలు!
  2. ఐ లవ్ యూ ఎలా చెప్పలో అల్లూ శిరీష్ కి నేర్పించిన మంచు లక్ష్మి
  3. మెగా హీరో కి సటైర్ వేసిన మంచు లక్ష్మి!
  4. మంచు లక్ష్మి ఎందుకిలా తయారయ్యింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -